Home » AP government
పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే
టీటీడీ పాలకమండలి బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సెప్టెంబరు19న ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తోపాటు, చెన్నైకి చెందిన ఏజే శేఖర్రెడ్�
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�
అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హామీని నెరవేర్చే
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ
ప్రతీ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను జగన్ ప్రభుత్వం కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయుల పేర్లను వెల
జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) రద్దు చేయొద్దని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పబ్లిక్ హియరింగ్ లను చేప
దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా ఏపీలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇందులో భాగంగా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తానని ప్రకటించిన సీఎం జగన్.. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ని�