Home » AP government
విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న బాక్స్ను ఏర్పాటు చేశారు.
ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణంలో డిగ్రీ చదివిన వ్యక్తులను సూపర్వైజర్లుగా పెట్టింది ప్రభుత్వం. అయితే అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసే సూపర్వైజరే షాపులోని డబ్బు తీసుకుని పారిపోయాడు. మద్యం షాపులో ఏకంగా రూ. 9.12 లక
కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ గవర్నమెంట్ హాస్పిటల్ & మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రూ.347కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులలో ప్రస్తుతమున్న ప్రాంతీయ ఆసుపత్రిని 30
రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్ పూల�
అన్ని రకాల ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ ఇంజినీర్ బోర్డు సిఫార్సుల మేరకు మొతలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలని నిర్ణయించింది. టెండర్ మొత్తంలో 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్సులు �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.