Home » AP government
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
కోవిడ్ మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీవైరల్ డ్రగ్ లను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటుల�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుని పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వానికి చెప్పారు. అయినా దీ�
ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ �
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్ప�
మీకు రేషన్ కార్డు లేదా..నో ప్రాబ్లం..దరఖాస్తు చేసుకోండి..ఐదు రోజుల్లో వచ్చేస్తుంది..అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా రాకాసి వల్ల ఏ ఒక్క పేద కుటుంబం పస్తులు ఉండదనే సంకల్పంతో చర్యలు తీసుకొంటోంది. అందులో ప్రధానమైంది రేషన్. ప్రతొక్కరికీ రేషన
కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల పాటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరో�
కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాధి నుంచి ఏపీ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వు విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ఆధీనంల�
ఏపీలో పేదలకు నిర్మించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీ వాడనుంది ప్రభుత్వం. ఇండో–స్విస్ టెక్నాలజీతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఈ కారణంగా విద్యుత్ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డి�