Home » AP government
AP government SEB expand : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ ఇసుక, మద్యం అ�
AP government Kineta Power project : కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడిలో ఆ సంస్థకు ఇచ్చిన 840 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది. 3 దఫాలుగా నోటీసులు ఇచ్చినా కం�
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ ఉంది.
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం త�
Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ప్రభు
polavaram authority : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సాధనే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం అయ్యింది. సోమవారం(నవంబర్ 2,2020) హైదరాబాద్లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో.. అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఈ భేటీ జ�
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ఏపీలో నవ
liquor ban : ఏపీలో మద్యం ప్రియులకు సీఎం జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల మద్యంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకోవడాన్ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్రానికి వెలుపల లేదా లోపల కొ�