Home » AP government
Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెం�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసుని దర్యాఫ్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రమేష్ హాస్�
ఆంధ్రప్రదేశ్లో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పోక్సో కేసుల విచారణ కోసమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్�
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నె
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన పనులపై విచారణకు ఆదేశించింది. నలుగురు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ సీఈ సుధాకర్, రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుగుణాకర్ ర�
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇళ్లపట్టాలు, మూడు రాజధానులపై స్టే విధించిన హైకోర్ట్.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరుపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ముఖ్యుల ఫోన్�
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా చూసినా �