AP government

    మత సామరస్య కమిటీలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    January 7, 2021 / 09:29 PM IST

    Religious Harmony Committees in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యంపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను �

    పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

    January 7, 2021 / 07:40 PM IST

    Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, ప�

    ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..జెడ్పీ, ఎంపీపీ స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

    January 2, 2021 / 12:50 PM IST

    Key orders of the AP government : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల పాటు ప్రత్యేక పాలన పొడిగిస్తూ ఉత్తర్వుల

    ఏపీలో కరోనా వ్యాక్సిన్..కోటి మందికి పంపిణీ ఏర్పాట్లు

    December 27, 2020 / 06:21 PM IST

    arrangements for the distribution of the corona vaccine in ap : కరోనా వ్యాక్సిన్‌ పంపిణీనికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటోంది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్‌ సిరంజీలు చేరుకున్నాయి. వ్యాక్సిన్‌ నిల్�

    స్థానిక సంస్థల ఎన్నికలు : SEC నిమ్మగడ్డదే తుది నిర్ణయం

    December 23, 2020 / 02:44 PM IST

    AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్ర�

    ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేసిన ఎస్‌ఈసీ

    December 18, 2020 / 01:57 PM IST

    SEC files contempt of court case : ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశి

    ధూళిపాళ్ల Vs కిలారి రోశయ్య : సంఘం డెయిరీ, అమూల్ మద్య వివాదం

    December 17, 2020 / 08:51 PM IST

    Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు

    పంచాయతీ ఎన్నికలు ఆపలేం.. ఏపీ ప్రభుత్వం పిటీషన్‌పై హైకోర్టు తీర్పు

    December 8, 2020 / 12:03 PM IST

    High Court verdict: పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్న�

    ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై ఆర్ధిక మంత్రికి లేఖ రాసిన సురేష్ ప్రభు

    December 3, 2020 / 12:42 AM IST

    suresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తో�

    యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల…ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    November 26, 2020 / 08:29 PM IST

    women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల చేయనుంది. 53 మంది మహిళా ఖైదీల విడుదలకు గురువారం (నవంబర్

10TV Telugu News