Home » AP government
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం(మార్చి 17,2021) జీవో 23 విడుదల చేసింది. ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇక ఏడాదిక�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు గానూ వారిని సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో
Supreme Court serious on ap government: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చెయ్యడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రకటనపై ప్రధానికి జగన్ లేఖ రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్న�
ZPTC, MPTC elections : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ సర్కార్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు తీర్పును బట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎస్ఈసీ ఒకవేళ జె
AP state bandh : విశాఖ స్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్నట్లు గురువారం (మార్చి 4, 2021) మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్
command control room : విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించాలన్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విజయవాడలో కాకుండా విశాఖలో నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైజాగ్ను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ అందుబ�
ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లో
holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�
cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప�