Home » AP government
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలిచారు. గురువారం(మే 13,2021) వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
సంగం డెయిరీ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను �
కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది.
ఏపీలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్గా నేడు బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను ప్రభుత్వమే జమ చేయనుంది.
కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.
ఏపీలో ప్రైవేట్, అన్ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని
ఉగాది సందర్భంగా వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరిస్తుంది. పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం చేయనుంది.
జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద తొలి విడత పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అర్హులైన రైతులకు మే 13న రూ.7,500 చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది.