Home » AP government
సినిమా ధియేటర్లలో అధిక రేట్లు, బ్లాక్ మార్కెటింగ్కు జగన్ సర్కార్ చెక్ పెట్టబోతోంది. టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేక వెబ్సైట్ను తీసుకురానున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
వెలిగొండ ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ సీఎం జగన్ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు.
గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది.
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ ఆసరాగా నిలిచింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసింది.
అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం మంగళవారం(ఆగస్టు 24, 2021) డబ్బులు జమ చేయనుంది. రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.16 కోట్లు
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార