Home » AP government
జీవోల (ప్రభుత్వ ఉత్తర్వులు) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్ లోనే..
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే 2వేల900 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్హెచ్పీలు)ను నియమించిన ప్రభుత్వం..
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం... కీలక మార్గదర్శకా�
అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.