Home » AP government
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ల పేరుతో ప్రభుత్వం లేఅవుట్లను నిర్మించి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఎంఐజ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
House Site Pattas : అధైర్యం వద్దు, మీకూ ఇంటి స్థలం వస్తుంది.. అంటూ రాష్ట్రంలోని 3.77లక్షల మందికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇళ్ల స్థలాలు రాలేదని పేదలు అధైర్య పడకుండా వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం లేఖలు రాసింది. మీకూ ఇళ్ల స్థలం మంజూరైందని, కోర్టుల్�
ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...
విద్యారంగంలో ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.
మునిసిపాలిటీల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇల్లును ఏపీ ప్రభుత్వం రూపాయకే అందించనుంది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది
విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు మద్దతు ప్రకటించింది.