Home » AP government
గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు చేసి, చర్చించి ఓ నివేదికని తయారు చేశాయి. తాజాగా ఈ నెల 17న సినిమా........
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో సినిమా పరిశ్రమ కష్టాలపై ట్వీట్స్ వేసి ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని ని ప్రశ్నించాడు. పేర్ని నాని కూడా..........
మల్టీప్లెక్స్ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది.
పవన్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని డేస్ కౌంట్ చేసుకుంటున్నారు. ధియేటర్లో పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అయిన ఫాన్స్ కు రెండు రిలీజ్ డేట్ల ఎనౌన్స్ మెంట్..
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. దీనిపై.........
సమ్మె వివరమణపై ఉద్యోగ సంఘాల నేతలు చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ సంఘాలు విభేదిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిణగలోకి తీసుకుంటుందన్నారు.
50 వేల జనాభా స్లాబులో ఎక్కువగా ఉండేది టీచర్లు స్లాబ్ పెంచాలని కోరారు. 8 శాతం నుండి 10 శాతానికి పెంచామని వెల్లడించారు. చర్చల్లో దీనికి అంగీకరించారు.
తాము బ్రిటీష్ కాలంలో పని చేసిన వాళ్లమా..? అని అన్నారు. ఆప్షన్ విషయంలో గత పీఆర్సీలు అవలంభించిన విధానం శశిభూషణ్ పరిశీలించాలని కోరారు.
ఉద్యోగ సంఘాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు దిగి ఉద్యోగ సంఘాలు ఏం సాధిస్తాయని ప్రశ్నించారు.
కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.