Home » AP government
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ ఆర్డర్ టు సర్వ్ పేరిట తాత్కాలిక కేటాయింపులు చేసింది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి.
ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ నిర్ణయంతో టికెట్ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇక పూర్తిగా టికెట్లన్నీ ఆన్లైన్లో అమ్మనున్నారు.
ఏపీలో గతంలో సినిమా టికెట్ల వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా టికెట్ల విషయంలో కొత్త జీవోని విడుదల చేసి టికెట్ రేట్లని పెంచారు. దీనిపై టాలీవుడ్ కూడా హర్షం వ్యక్తం......
కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలన్నారు. కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టిఫ్లెక్సీల వారీగా..ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా టికెట్ రేట్లను నిర్దేశించింది.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.