Home » AP government
తంలో ఏపీలో సినిమా టికెట్ల కోసం జరిగిన రచ్చ తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడం, వాటిని పెంచమనడం, సినిమా టికెట్ లని ప్రభుత్వమే అమ్ముతాము అనడం.. ఇలా చాలా జరిగాయి. టికెట్ రేట్ల గొడవ తీరినా...
విశాఖ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ ఫథకానికి నిరసనగా దాడులు జరిగే ఆవకాశం ఉండటంతో పోలీసులు భారీ మోహరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు.
నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్సెట్ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెం
ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 50మార్కుల కంటే తక్కు�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసు�
ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇవాళ లేదా రేపు బదిలీలకు సంబంధించిన అధికారికి ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేశ్. మహానాడు తర్వాత కుంభకోణాలను బటయపెడతానని చెప్పారు. పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.(Nara Lokesh On Scams)