Home » AP government
అంబేద్కర్ పేరుతో పచ్చని కోనసీమలో ప్రభుత్వం చిచ్చు పెట్టింది అని బీజేపీ నేత జీవీఎల్ విమర్శించారు.
కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ. రాష్ట్రంలో కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్...
ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవోలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలలపాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ కంటే గోడౌన్లో ఉన్న ఎర్రదుంగల భద్రత తలనొప్పిగా మారింది.
ఇప్పటికే ఆచార్య సినిమాకి తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. తాజాగా జగన్ ప్రభుత్వం కూడా ఆచార్య టీంకి గుడ్ న్యూస్...