Home » AP government
హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు పరిధిలోనే ఉంటుందని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది.
ఏపీలోని గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్ట�
టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జ
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చే�
ఆన్లైన్ టికెటింగ్పై ఏపీ ప్రభుత్వానికి షాక్
సినిమా టికెట్లు ఆన్లైన్ లో అమ్ముతాము అన్న ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో లాంటి సైట్స్ లో.......
ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు ఇంకా సస్పెన్షన్ కాపీ అందలేదని, సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతుందని వెంకటేశ్వరరావు త�
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో
రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.