Home » AP government
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడంపై బాలకృష్ణ ఫైర్ అవుతూ.. ''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి......
డేటా చౌర్యంపై ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం అయింది. రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం కమిటీ నివేదిక రానుంది. ఇవాళ అసెంబ్లీ లైబ్రరీ హాల్ లో పెగాసస్ కమిటీ సమావేశం అయింది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తోపాటు డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేపట్టింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వానికి సుప్ర�
వచ్చేనెలలో దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పాఠశాలలకు ఈనెల 26 నుంచి దసరా సెలవులు ప్రకటించింది.
అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాదయాత్రకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కానుంది.
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖపట్టణం
రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా.. నాల్గో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరు సబ్జెక్ట్లకు ఆరు పేపర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తోన్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది.
ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు ఇది బ్యాడ్ న్యూసే. స్కూల్ ఉదయం 9గంటలు అయితే ఓ అర్థగంట అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇకనుంచి ఆ పప్పులుడకవ్.