-
Home » AP Govt and SEC
AP Govt and SEC
Suspense on Parishad elections : పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం, ఎస్ఈసీ
April 6, 2021 / 07:04 PM IST
ఏపీలో పరిషత్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సవాలు చేశాయి.