Home » AP Govt Employees Associations
ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి..
జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన సర్కులర్ పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఉద్యోగులపై తీసుకుంటే ఫిబ్రవరి 7 నుంచి జరగాల్సిన సమ్మెని..
డిమాండ్లు పెట్టి ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు సజ్జల. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని చెప్పి.. ఇప్పటినుంచే సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు.
ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.