Home » AP Govt Schools
: ఏపీలోని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు. ఫీజుల దోపిడీకి పాల్పడిన
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళనే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్య ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న జగన్.. డిజిటల్ విద్యకు పెద్ద పీ�