Home » AP govt. YSRCP
సినీ విమర్శలే కాకుండా రాజకీయ విమర్శలు కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ర్యాలీ షోలు, భహిరంగ సభలు గురించి వివాదం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర
విజయవాడలో బుద్ధా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్లోని తమ ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ... నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు.
బైజూస్ యాప్తో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్న విషయంపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు నియోజకవర్గ సాయి ప్లీనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలను వైసీపీ కేంద�
జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది.