Home » ap govt
ఇప్పటివరకు 15వేల 146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10వేల 559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే.. కేంద్రం మొత్తం 12 వేల157 కోట్లు ఇవ్వాలి.
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల మీద కోర్టులో కేసు వేస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
AP DSC Exam : టెట్ పరీక్ష కోసం 90 రోజుల సమయం.. మెగా డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించనుంది.
ఒక్కొక్కరికి 4 వేల రూపాయల పింఛన్తో పాటు గత నెలల పెంపు పింఛన్ మొత్తం కలిపి 7 వేల రూపాయలు పంపిణీ చేస్తామని..
మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత కాని వారు ..
IPS Officers : అతుల్ సింగ్కు ఎసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పీవీ సునీల్ కుమార్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
సర్టిఫికెట్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
AP Summer Holidays : జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. తాజా మార్పుతో ఈ నెల 13న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కింద నిధులు జమ చేయగా..