-
Home » AP High court cj Mishra
AP High court cj Mishra
Amaravathi: అమరావతి.. ఆంధ్రులందరికీ రాజధాని.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
November 16, 2021 / 03:41 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు.