Home » AP High Court Notice
టీటీడీ సభ్యులు ఉదయభాను, కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.