ap inter syllabus

    ఇంటర్ సిలబస్ 30శాతం కుదింపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    August 17, 2020 / 09:06 AM IST

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్‌ సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�

10TV Telugu News