-
Home » AP lock Down
AP lock Down
AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ పెట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ పెట్టాలి
ఏప్రిల్ 1నే అందరికీ పెన్షన్లు.. ఉచితంగా బియ్యం, కిలో కంది పప్పు : సీఎం జగన్ ఆదేశాలు
కోవిడ్ –19 వైరస్ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్ నెలలో 15వ తేదీన, 29వ తే
మార్చి 31వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: జగన్
ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. దేవుడి దయంతో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 341 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 5 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. ఏపీలో మాత్రం కేవలం 6 కే�