Home » Ap Lok Sabha Elections 2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి..
కేవలం పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?