Home » AP Minister Roja Selvamani
బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై మంత్రి రోజా మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. స్త్రీలను అవమానిస్తున్న వారిని సమర్థించడం సిగ్గుచేటు అన్నారు.
Minister Roja: ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖల మంత్రి రోజా సెల్వమణి ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. నిత్యం సమీక్షలు, ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చుతూ కనిపించే రోజా.. తాజాగా గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఆడుతూ కనిపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గ�
ఏపీ మంత్రి రోజా తాజాగా తిరుపతిలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు.
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిదిలోని పరమేశ్వర మంగళం, వడ్డిఇండ్లు గ్రామాలలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. వర్షం వస్తున్నా రోజా గొడుగు సహాయంతో ఇంటింటికి వెళ్లారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వా
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను రెండో విడతగా గుంటూరు జోనల్ స్థాయిలో పోటీలను రోజా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రోజా సందడి చేసింది. కళాకారులతో డ్యాన్స్ కూడా వేసి అలరించింది.
సకాలంలో వైద్యమందక తన తల్లీతండ్రులను పోగొట్టుకున్న పుష్ప డాక్టరై భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతాను నన్ను చదివించండి `అమ్మ` అని నాతో అన్నమాట నాకు ఇప్పటికి కంటతడి పెట్టిస్తోంది. ఆ చిట్టితల్లి సంకల్పానికి నేను, నా కుటుంబం తోడై ఉన్నాము, భవిష�
సినీ నటి మరియు మంత్రి 'రోజా' పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యుల మధ్య రోజా తన బర్త్ డే సెలెబ్రేషన్స్ సంతోషంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.