Home » ap municipal polls
స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి. రాష్ట
ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు డబ్బులు పంచుతారు, మరికొందరు విలువైన కానుకలు ఇస్తారు. ఆ అభ్యర్థి ఏకంగా బంగారు ముక్కు పుడకలు ఓటర్లకు ఆఫర్ చేశాడు. బి