Home » AP News
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త సాఫ్ట్వేర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించని కేఏ పాల్ అన్నట్లుగా నాలుగు వేల కోట్టు రెడీ చేశాను అంటూ తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే..సమస్య తొలగినట్టేనని అన్నారు పాల్.
ఏలూరు భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం వద్ద గుర్తుతెలియని వాహనంను టాటా ఏసీ వెనక నుండి ఢీకొట్టింది
AP News Today: ఏపీలో నేటి విశేషాలపై సంక్షిప్త వార్తలు..
Gudivada Amarnath : 2019 నాటికి ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షలు ఉంటే నేడు 6 లక్షల మంది అయ్యారు. రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు వస్తుంటే ఉద్యోగాలు లేవని పిచ్చి ప్రచారం చేస్తున్నారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు సమకూరింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట�