Home » AP News
మందు బాబులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
"సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు" అని అన్నారు.
ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి వేమిరెడ్డి టార్గెట్గా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా ఉంటూ..తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోకపోవడం చర్చకు దారితీస్తోంది.
కవిత పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంటైపోయారని టాక్ వినిపిస్తోంది.
టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పలువురు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అర్హులైన వారికి ఆంధ్రప్రదేశ్ సర్కారు రేషన్ కార్డులను జారీ చేయనుంది.
కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తోంది.
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే..అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు.