-
Home » AP News
AP News
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.
ఏపీలో భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు
Earthqauke : ఏపీలో భూప్రకంపలు సంభవించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైంది.
ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్తగా రెండు పథకాలు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం మరో రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
నేను కొడితే సిక్సే..! బ్యాటు పట్టి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్ .. ఫొటో గ్యాలరీ
Nara Lokesh : మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం వెంకట్రావు యూత్, ఉండవల్లి లెవెన్స్ మధ్య జరిగిన మ్యాచ్ను టాస్ వేసి మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు బ్యాటు పట్టి లోకేశ్ సందడి చేశాడు.
ఏపీలో పండుగ వేళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.30వేల నుంచి 60వేలు..
Andhra Pradesh : సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బందికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5.70లక్షల మందికి శుభవార్త
AP Govt : సంక్రాంతి పండుగ వేళ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి మేలు జరగనుంది.
ఏపీలోని విద్యార్థులకు గుడ్న్యూస్.. పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారికి పూర్తిగా ఉచితం.. మంచి ఛాన్స్
AndhraPradesh Aadhaar special camps : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కాలేజీలు, స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది.
న్యూఇయర్ వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఇక దర్జాగా ఆ భూములు అమ్ముకోవచ్చు
AP Government : ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22-ఏ)లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ �
కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. చార్జీలు తగ్గింపు
AP Govt : 2026 సంవత్సరంలో ఏపీ ప్రజలకు కొత్త పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు చేస్తోంది.