-
Home » AP News
AP News
రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం.. పదేళ్లపాటు కౌలు, ఒక్కో కుటుంబానికి లక్షన్నర..
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం కానున్నారు. రెండో విడత భూ సమీకరణపై రైతులతో సమీక్షించనున్నారు.
ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదు.. కూటమి ప్రభుత్వానికి జగన్ వార్నింగ్.. రాష్ట్రంలో హార్బర్లు అన్ని మత్స్యకారుల సంపదే..
YS Jagan : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్యాయాలు జరుగుతున్నాయని , ఫిషింగ్ హార్బర్లను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ.20వేలు..
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలో అర్హులైన మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లక్షలాది పేద కుటుంబాలకు లబ్ధి.. ఇకనుంచి వాటిని దర్జాగా అమ్ముకోవచ్చు..
AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్షలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఏపీలోని పేదలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఐదు లక్షల మందికి లబ్ధి
AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వామ్మో ఇలా ఉన్నారేంట్రా.. చేతులకు బేడీలు వేసి మరీ ముప్పావు కేజీ బంగారం చోరీ..
Robbery in Palasa : పలాసలో భారీ దొంగతన వెలుగు చూసింది. షాపు యజమానికి బేడీలు వేసి మరీ ముప్పావు కేజీ బంగారం దొచుకెళ్లారు.
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. సాయంత్రం వేళల్లో బయటకు రావొద్దు..
Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గిరిపుత్రుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరించిన పవన్ కల్యాణ్.. ఫొటో గ్యాలరీ
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిపుత్రుల మధ్య జరుపుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించిన పవన్.. ఓనూరులో అక్కడి గిరిపుత్రులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించార
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఏపీలోని రైతులకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. రెండు నెలల్లో కంప్లీట్గా..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది.