Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన స
రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్యరెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక
మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గ
ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ మోసాలకు పాల్పడింది.