Home » AP News
Bus Accident : ఏపీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న..
AP Anganwadi Workers : ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్న్యూస్. జీతాల పెంపు అంశంపై మంత్రి స్పష్టత ఇచ్చారు.
Hereditary land registrations : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తీపికబురు చెప్పింది. కేవలం రూ. 100 చెల్లిస్తే చాలు..
ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు.
Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్పై మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
Road Accident: ఏపీలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది.
విద్యా శాఖపై సమీక్షించి, పథకానికి సంబంధించి పెండింగ్ ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై లోకేశ్ సంతకం చేశారు. త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి.
"ఏపీలో 2019లో వాళ్లు గెలిచినప్పుడు మేము ఎక్కడా ఆ మాట అనలేదు. ప్రజలు తీర్పుఇచ్చారు దాన్ని గౌరవించాం"అని అన్నారు.
మందు బాబులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లు అనుమతించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.