AP NGO

    అవసరమైతే..పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం : ఏపీ ఎన్జీవో

    January 23, 2021 / 12:26 PM IST

    AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల �