AP Panchayat Elections

    Ap Panchayat Elections: రెండు చోట్ల గెలవడం శాపంగా మారింది.. పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన

    March 18, 2021 / 11:34 AM IST

    పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. రెండు చోట్ల గెలవడం ఆయనకు శాపంగా మారింది. చివరికి ఏ పదవీ దక్కుండా అయ్యింది. గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేసేలోపే ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. తాను చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వ�

    AP municipal Election 2021 : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి..సీన్‌లో లేకుండా పోయాయి

    March 14, 2021 / 07:12 PM IST

    Janasena and BJP : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి.. సీన్‌ మార్చేస్తామంటూ చెప్పాయి.. కానీ.. సీన్‌లో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ, జనసేన ప్రభావం కనిపించకపోవడంతో.. ఆ రెండు పార్టీల కార్

    మా సైనికులు కరోనానే లెక్క చెయ్యలేదు, జగన్ ఓ లెక్కా..

    February 22, 2021 / 05:53 PM IST

    janasena nadendla manohar fires on ysrcp: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, ప్రలోభాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్�

    అదే జరిగుంటే వైసీపీ ఇప్పటికే పతనమయ్యేది, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    February 22, 2021 / 04:14 PM IST

    chandrababu on panchayat elections: పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గ

    జగన్‌పై ప్రజలకు అమాంతం నమ్మకం పెరిగింది, నిదర్శనం ఇదే

    February 22, 2021 / 03:45 PM IST

    minister peddireddy comments on cm jagan: సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్�

    కూలిపోయే స్థితిలో టీడీపీ, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

    February 18, 2021 / 03:14 PM IST

    minister peddi reddy fires on chandrababu naidu: ఇప్పటివరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన�

    చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

    February 18, 2021 / 10:33 AM IST

    mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన�

    మార్పు మొదలైంది, జనసేన బలంగా ఉంది

    February 16, 2021 / 06:45 PM IST

    pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల�

    వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల మెట్లు కూల్చివేత, గుంటూరు జిల్లాలో దారుణం

    February 16, 2021 / 11:52 AM IST

    municipal officials demolish house steps for not voting ycp: గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారులు రెచ్చిపోయారు. విధ్వంసం సృష్టించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఓ బిల్డర్ నిర్మించిన ఇళ్ల ముందు మెట్లు, ర్యాంప్ లను ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధిక�

    ఆయన సర్పంచ్‌గా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

    February 15, 2021 / 08:41 AM IST

    minister kodali nani to leave politics: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కించాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో లోకల్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని త�

10TV Telugu News