AP Panchayat Elections

    ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోతా, మంత్రి కొడాలి నాని

    February 12, 2021 / 04:56 PM IST

    kodali nani challenge nara lokesh: ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత లోకేష్ కు సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ గా పోటీ చేసి నారా లోకేష్ గెలిచి చూపిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12,2021) మీడ

    వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్, ఎమ్మెల్యే వార్నింగ్

    February 11, 2021 / 03:27 PM IST

    ysrcp mla controversial comments: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని తార స్థాయికి పెంచాయి. తమ మద్దతుదారుల విజయం కోసం పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు.. కొన్ని సమయాల్లో నోరు జారుతున్నారు. కొందరు ప్రజా ప్�

    ఆ గ్రామంలో తొలిసారి ఎన్నికలు..

    February 9, 2021 / 11:33 AM IST

    Elections for the first time : కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ 1956లో ఏర్పాటు కాగా.. ప్రతి సారి గ్రామస్తులంతా ఒకేతాటిపై ఉండి ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. 65 సంవత్సరాలుగా ఊరి వారంతా ఒకే మాటపై ఉంటున్నారు. కానీ ఈసారి మా�

    ఇట్స్ టైమ్ టూ ఓట్: ఏపీ పంచాయతీ ఎన్నికలు షురూ

    February 9, 2021 / 07:02 AM IST

    AP Panchayath Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగించాలని ప్లాన్ చేసింది కమిషన్. చలి తీవ్రత కా

    వైసీపీని ఓడించేందుకు టీడీపీతో కుమ్మక్కు, బొత్స సోదరుడిపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

    February 8, 2021 / 01:27 PM IST

    nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్�

    పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సమయంపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

    February 6, 2021 / 04:59 PM IST

    polling timings in panchyat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6.30  నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నా

    మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

    February 6, 2021 / 01:16 PM IST

    ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �

    నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

    February 5, 2021 / 05:09 PM IST

    mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�

    ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

    February 5, 2021 / 04:31 PM IST

    sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడ�

    ఏకగ్రీవాలు ఆపండి, ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో కీలక ఆదేశం

    February 5, 2021 / 12:36 PM IST

    sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూ�

10TV Telugu News