Home » ap parishad elections
చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చంద్రబాబు బూట్లు తుడుస్తా. ఆయన కాళ్ల దగ్గర..
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల లెక్కింపుకు కౌంట్డౌన్ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.
ఏపీలో పరిషత్ ఎన్నికలలో ఓటేసిన కొందరు యువకులు అత్యుత్సాహానికి పోయి వివాదాలను కొనితెచ్చుకున్నారు. ఓటర్లలోనే కొందరు ఔత్సాహికులు ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ
Minister Kodali Nani: పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నానీ స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదు అనే ఉద్ధేశ్యంతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరగా.. ఎస్ఈసీ సానుక�
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా? ఎన్నికలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యిందా? ఎస్ఈసీపై నమ్మకం లేదా? చంద్రబాబు తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.