Home » AP PGCET
AP PGCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి.
హైదరాబాద్ సెంటర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పా అన్ని ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. 26,799 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు.