Home » AP Politics
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి దేశ అత్యున్నత ప�
సంచలనం రేపిన మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడార
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. అంకెల గారడీతో జగన్ ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందన్న పవన్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కాపు నేస్తం అద్భుతమైన పథ
అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం
ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తీరుని, పాలనను ఉండవల్లి
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు కరోనా టెస్ట్ క
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�
ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను
మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో