Home » AP Politics
సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు పదివేలు చేరున్.. మీకూ నాకే కాదు.. చంద్రబాబుకూ తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెంత చేరి.. పదవులు అనుభవించిన
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
ఏదైనా కష్టమొస్తే.. రాముడికి చెప్పుకుంటాం.. కానీ రాముడి వల్లే కష్టమొస్తే.. సరిగ్గా ఇలాగే ఉంది వర్ల రామయ్య పరిస్థితి. అడిగినప్పుడు వరమీయకుండా.. అవసరం లేని
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
గత 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగారు. తన నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఆ జిల్లా జెడ్పీ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత ఆ సీటును ఎస్సీ మహిళకు కేటాయించగా, ఇప్పుడు జనరల్గా మార్చడం...ఆ కుటుంబం కోసమే అన్న అనుమానాలు
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్