Home » AP Politics
ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
గతేడాది ముగిసిన సాధారణ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొంది వైసీపీ. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 151 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 22 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. జగన్ పాదయాత్రలో �
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
ఆయనకేమో వస్తుందనుకున్న కొనసాగింపు ఆర్డర్ అందలేదు. ఇంతలో మరో వ్యక్తి తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆ పీఠం మీద కూర్చుందామని ప్లాన్స్ వేస్తున్నారు. ఈయనకు
ఆయనేమో ప్రముఖ పారిశ్రామికవేత్త.. రాజకీయాలంటే ఆసక్తి. ఏదో ఒక పదవిలో సెటిల్ అవ్వాలనుకున్నారు. కాలం కలసి రాలేదు. ఒకసారి టికెట్ దక్కలేదు. మరోసారి టికెట్
అందరి నోటా గంటా మాట.. ఏ గంటలో ఏ పార్టీలో చేరతారోననే మాట ఇంతకాలం వినిపించింది. తన గంట వైసీపీ ఆఫీసు ముందు మోగుతుందా? బీజేపీ ఆఫీసు ముందు
మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామంటే కుదరదు.. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్ కాకి. ఇప్పటికే యూనిట్ టెస్టులు రాసి�
జనసేన అధినేత పవన్కల్యాణ్కు రాజకీయాలు కలసిరావడం లేదనే డిస్కషన్ మొదలైంది. ఆయన ఏం చేద్దామనుకుంటే అది రివర్స్ అవుతోందని అంటున్నారు. ప్రశ్నించడానికి మొదలైన పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోతుందనే టాక్ నడుస్తోంది. అయితే పవన్�