Home » AP Politics
జగన్ సర్కార్ తనను వేధిస్తుందంటూ నెత్తీనోరూ బాదుకుంటున్న జేసీ దివాకర్రెడ్డి… బీజేపీకి దగ్గరవుతున్నారా? కమలం కండువా కప్పుకుని వేధింపుల తప్పించుకోవాలని ప్లాన్ చేశారా? జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం.. టీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్
ఏపీ రాజకీయాలు రకరకాల ట్విస్ట్లు తీసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వారి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. లేటెస్ట్గా మెగా బ్రదర్స్ మధ్య ఏపీ రాజకీయాలు తలనొప్పులుగా పరిణమించాయని అంటున్నారు. ఒకపక్క పెద్దన్నయ్య మెగాస్టార�
గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తొమ్మిదికి తొమ్మిది స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానంలో సైతం వైసీపీ విజయదుందుభి మోగించింది. ఎవరి అంచనాలకూ దొరకని విధంగా ఫలితాలు రావడంతో సీనియర్లు కంగుతిన్నారు. ముఖ
నందమూరి నటసింహం బాలయ్య బాబు రూలర్ మూవీలో చెప్పిన పొలిటికల్ పంచ్ డైలాగ్ బాగా పేలింది. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ అవుతోంది. మాములుగా బాలయ్య ఏ డైలాగ్ చెప్పినా అది తిరుగుండదు. బాలయ్య తన ప్రతి సినిమాలో భారీ డైలాగ్ లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏదో ఒక ప్రయ
20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగా
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ చిత్రం గురించి తాను ఇప్పుడే చూస్తున్నట్లు టీడీపీ నుంచి సస్పైండ్ అయిన..వల్లభనేని వంశీ వెల్లడించారు. తన సినిమాలు, మాటలతో ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు వర్మ. ప్రస్తుతం..కమ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ తప్పక గెలుస్తాడంటూ చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్లో మాట్లాడిన కేటిఆర్.. ఆన్లైన్లో
ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.