Home » AP Prc issue
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఆర్సీ రగడ రోజురోజుకి ఉదృతం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పీఆర్సీ కోసం పోరాడుతున్నారు.
ఒడవని పీఆర్సీ కిరికిరి
జనవరి నెల జీతాలు ఆపాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని.. అదే జరిగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే తాము చర్చలకు రమ్మంటున్నా రాకుండా, జీతాలు ప్రాసెస్ చేయాలని...
ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత అని, బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే...
నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్పందించారు...
సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి...
అప్పుడు ఒప్పుకొని ..ఇప్పుడు స్ట్రైక్ చేయడం సరికాదు..!
ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ పంచాయితీ
పీఆర్సీకి సీఎం జగన్ ఫైనల్ టచ్..?
పీఆర్సీపై తేలని పంచాయతీ _