Home » ap ramesh kumar
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త బాస్ వచ్చారు. కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేశారు. �