AP Recoveries

    Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

    June 11, 2021 / 05:59 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

10TV Telugu News