Home » AP residents
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ