ఏపీలో పీఆర్సీ రగడ ముదురుతోంది. విజయవాడ ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. 9 ఉద్యోగ సంఘాల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఏపీలో ఎంసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం (జూన్ 19)న ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.
machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిట