Home » AP TDP leader Nara Lokesh
యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మంత్రి రోజా మాటలకు నిబద్ధత లేదని, ఆమె ఒకరిని వెళ్లి కలవడం కొద్దిరోజులకు వారిని తిట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.
విశాఖ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక్క పరిశ్రమకూడా గ్రౌండ్ అవుతుందని నాకు నమ్మకం లేదని, ఆయా కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు