Home » apex council
రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్ 20 తర్వాత అపెక్స�
తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల జగడం వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్రం రంగంలోకి దిగింది. కీలక నిర్ణయం తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా రాష్ట్రాల సీఎంలు కోరితేనే కేంద్రం జోక్యం