-
Home » apex council
apex council
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై వేటు.. ఆ ఇద్దరు కూడా సస్పెండ్..
ఆ కమిటీ ఉండగా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
Azharuddin : నేనే… ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయి
ప్రస్తుతం నేనే... ప్రెసిడెంట్, అన్ని పవర్స్ ఉన్నాయని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ను తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై 2021, జూన్ 17వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లా
Azharuddin : హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్కు బిగ్ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే
జగన్కు మద్దతు, కేసీఆర్కు వ్యతిరేకం.. తెలుగు రాష్ట్రాల మధ్య బీజేపీ చిచ్చు
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా
ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల జగడం.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆపేది లేదన్న ఏపీ
Pothireddypadu Reservoir: ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. కేంద్ర జలశక్తి మంత్రితో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపించాయి. కానీ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది ఏప�
ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతిచ్చే అధికారం అపెక్స్దే.. తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి మంత్రి.. పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు
apex council: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై పూర్తి స్థాయిలో చ�
నో కాంప్రమైజ్.. తాడో-పేడో తేల్చుకునేందుకు జగన్, కేసీఆర్ రెడీ.. రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ
cm jagan cm kcr water dispute: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై రగడ రేగుతోంది. దీంతో రేపు(అక్టోబర్ 6,2020) జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ర�
మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్, ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో భేటీ.. చర్చించే అంశాలు ఇవే
ap cm jagan delhi tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(అక్టోబర్ 05,2020) ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ నిధుల విడుదల, విభజన సమస్యలు, జలవివాదాల పరిష్కారం కోసం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశాలున్నాయి. మంగళవారం(అక్టోబర్ 06,2020) జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావ�
Apex Council : ఏపీతో అమీతుమీ, రైతును కాపాడుకొనేందుకు దేనికైనా రెడీ
Apex Council Meeting : ఏపీతో అమీతుమీకే తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సిద్ధమయ్యారు. ఆరో తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ (Apex Council Meeting) లో బలంగా వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారు. వ్యవసాయాన్ని.. రైతులను కాపాడుకునేందుకు దేవునితో ఆయినా కొట్లాటకు సిద్ధమని స్పష్టం �
పోతిరెడ్డిపాడుపై సుప్రీంకెళ్లిన తెలంగాణ..
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేప�