-
Home » APP GOVT
APP GOVT
Manish Sisodia : తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు
లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ లో జరిగిన అవకతవకలపై సీబీఐ మనీశ్ సిసోడియాతో సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసింది.
సరి-బేసి లాజిక్ ఏంటీ : కేంద్రం,ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు
దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక
ఇవాళ్టి నుంచే అమలు : ఢిల్లీ బస్సుల్లో మహిళలకు నో టిక్కెట్
దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికే