Home » App
ఫేస్బుక్, వాట్సప్ లకు ధీటుగా ఓ యాప్ పనిచేస్తుంది. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆదివారం ఆరంభమైన సోషల్ మీడియా యాప్ ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో భాగంగా మొదలైంది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ సిస్టమ్, ఐఓఎస్ లలోనూ వాడుకోవచ�
గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�
టిక్ టాక్ సీఈఓ ఇండియాలో పని చేస్తున్న తమ ఉద్యోగులకు లెటర్ రాశారు. ఇండియా ప్రభుత్వం తొలగించిన 59యాప్ లలో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ఒకటి. అత్యధికమైన ఎకానమీ తెచ్చిపెడుతున్న యాప్కు జూన్ 15 తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. గల్వాన్ లోయలో అమర�
ఇప్పటికే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దానితో ప్రజలు ఎక్కడికక్కడ మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విషయమై �
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
రుతుక్రమం విషయంలో గ్రామీణ మహిళలు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని తెలుసుకున్న మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. అందులో భాగంగా ‘అస్మిత’ పేరిట కొత్త పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవ�
ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ గ్రాండ్ విక్టరీని ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ తో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అచ్చం కేజ్రీవాల్ గెటప్ లో..ఆప్ అధినేత వింటర్ ఫెవరెట్ డ్రెస్ మఫ్లర్ ధరించి ఉన్న ఓ బు
ప్రాణాంతక కరోనా వైరస్ (COVID-19) బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది కొత్త వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సహా ప్రపంచ దేశాలు �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�